భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలలో సాయిబాబా కొలువై ఉన్న షిర్డీ ఒకటిగా చెబుతారు. సాయిబాబాకి పుట్టినిల్లు షిర్డీ. అయితే షిర్డీ కాకుండా సాయిబాబా కొలువై ఉన్న ఆలయంలో దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక దక్షిణాన సాయిబాబా కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ షిర్డీ గా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని బాబాని దర్శిస్తే షిరిడీ సాయిబాబాని దర్శించినంత అనుభూతిని పొందుతున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.