మన దేశంలో సాధారణంగా ఒక్కో దేవాలయం ఒక్కో ప్రదేశంలో ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఎకరాల విస్తీర్ణంలో కొన్ని దేవాలయాలు ఒకే చోట భక్తులకి దర్శనం ఇస్తుంటాయి. ఆలా ఈ ప్రదేశంలో వెలసిన ఈ మందిరాల సమూహం మన దేశంలోనే రెండవ అతిపెద్ద మందిరాల సమూహం అని చెబుతున్నారు. మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ఇక్కడ వెలసిన ఆ దేవతామూర్తులు ఎవరనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.