మన పురాణాల ప్రకారం ఒక శాపం కారణంగా మూడు జన్మలు రాక్షసుడిగా జన్మించిన ఒక రాక్షసుడు ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని కులదేవతగా భావించి పూజలు చేసాడని పురాణం. మరి ఆ రాక్షసుడు ఎవరు? ఆ అమ్మవారు ఎవరు? ఆ అమ్మవారు వెలసిన ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.