మనలో చాలామంది ఈతిబాధలతో సతమతమవుతుంటారు.. వీటికి నివారణగా ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలని సందేహపడ్తుంటారు చాలా మంది. అయితే పండితులు ఈ ఈతిబాధలకోసం కొన్ని పరిహారాలు సూచించారు.. అవి అందరికి తెలియకపోవచ్చు.. దీనికోసం ద్వాదశ రాసులవారు వారి రాశి లగ్నం ప్రకారం పూజ చేసి తములం సమర్పించాల్సి ఉంటుంది… మరి ఈతిబాధలు నుండి బయటపడేందుకు అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకుందాం..
మేష రాశి : ఈ రాశి వారు తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారం రోజున కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.