ప్రతి ఆలయంలో మహాశివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే లక్ష్మి నరసింహస్వామి భక్తులకి లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. ఇలా లక్ష్మి నరసింహస్వామి శివలింగ రూప దర్శనం ఇచ్చే ఈ అరుదైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.