పూర్వం అగస్త్య మహర్షి దేశంలో వివిధ ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించి పూజలు చేసాడు. అలా అగస్త్య మహర్షి ప్రతిష్టించిన లింగాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇక్కడ పూర్వం నంది కొమ్ముల నుండి వెలుగు రేఖలు వచ్చాయని స్థల పురాణం చెబుతుంది. మరి అలా రావడం వెనుక కారణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.