త్రిమూర్తులు పూజలందుకుంటున్న ఈ ఆలయంతో ఇప్పటికి రెండు ఎద్దులు శిల రూపంలో భక్తులకి దర్శనం ఇస్తున్నాయి. ఈ ఆలయంతో వీరభద్రస్వామి కూడా కొలువై ఉన్నాడు. మరి ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంతో వీరభద్రస్వామి ఎలా వెలిసాడు? అక్కడ ఎద్దులు శిలారూపంలో దర్శనం ఇవ్వడం వెనుక పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.