సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఈ ఆలయంలో స్వామివారి పానపట్టం వద్ద ఉన్న ఒక కన్నం లో నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగరూపంలో భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మరి ఇంతటి విశేషం గల ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.