శ్రీ రాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మ హత్యాపాతకం పోయేందుకు దేశం అంతటా శివలింగాలు ప్రతిష్టించాడు. అయితే ఈ ప్రాంతంలో రాముడు, లక్ష్మణుడు ఇద్దరు రెండు శివలింగాలు ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతుంది. మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.