శ్రీ మహావిష్ణువు వెలసిన మూడు ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటని చెబుతారు. ఇక్కడే శ్రీమహావిష్ణువు లక్ష్మి దేవిని వివాహం చేసుకున్నాడని స్థల పురాణం. మరి వైష్ణవులు అతి పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో గల విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.