శివాలయాలకు భారత దేశం పెట్టింది పేరు. ఊరికొక శివాలయం ఉంటుంది. అతి పురాతన శివాలయాలు కూడా చాలానే ఉన్నాయి. అంతుచిక్కని రహస్యాలతో ఎన్నో ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో ఎప్పటికీ ఎవరికీ తెలియని రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి.
ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు దక్షిణదిశగా భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల ఈ ఆలయానికి దక్షిణ ముఖ నందీశ్వరాలయం అనే పేరు వచ్చింది. అదే విధంగా ఈ ఆలయాన్ని నంది తీర్థం అని కూడా పిలుస్తారు.
తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించి ఉంది.