మన దేశంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. దేశవిదేశాల నుండి ఎంతో మంది భక్తులు ప్రతి రోజు స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల కొండపైన ప్రతి అంగుళం పవిత్రమే. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో తరచు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు.
ఈ విధంగా అప్పటి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపినప్పుడు ఈ నాలుగు మాడ వీధుల వెంట స్వామివారిని మిగతా వాహనాలపై వివిధ అలంకరణలో ఊరేగిస్తారు.