తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని స్థల పురాణం. ఇంకా ఒకసారి వచ్చిన వరదల్లో ఈ ఆలయం కొట్టుకు పోయిందని ఆ తరువాత అప్పటి రాజులూ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.