దత్తాత్రేయుని సాక్షాత్తూ ఆ త్రిమూర్తుల అవతారంగా భావిస్తుంటాము. కోరి చెంతకు చేరిన మూర్కుని సైతం బ్రహ్మజ్ఞానిగా మార్చగల ఆ దత్తాత్రేయునికి గురువు ఎవరై ఉంటారు అని ప్రశ్నస్తే తాను ప్రకృతిలో గమనించిన గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని పేర్కొంటారు. అవేంటో తెలుసుకుందాం.