లక్ష్మి నరసింహస్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో సింహాచల ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ప్రతి సంవత్సరం అక్షయతృతీయ నాడు ఈ స్వామి నిజ రూప దర్శనం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే సింహాచల ఆలయాన్ని పోలిన మరొక ఆలయం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.