ఈ ఆలయం లో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. శ్రీరాముడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ వెలసిన ఈ స్వామికి ప్రధాన గర్భాయలంతో పాటుగా ఇంకా రెండు గర్భగుడులు ఉండటం విశేషం. అయితే ఇక్కడ వెలసిన నరసింహుడికి తాతయ్య అనే పేరు ఉందని చెబుతారు. మరి ఉగ్రరూపుడైన ఆ స్వామిని తాతయ్య అని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయానికి సంబంధించి స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.