పార్వతి యొక్క కుమారుడు వినాయకుడు. దేవతలందరికి అధిపతి అని వినాయకుడిని అంటారు. ఎలుకని వాహనం చేసుకున్న గణపయ్యకు దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అయితే ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నపటికీ ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది. గర్భగుడిలో ఉండే వినాయకుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ గర్భగుడి పై భాగం తాకుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.