పరమశివుడికి శివుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు ఇలా అనేక రకాలుగా పిలుస్తుంటారు. అయితే శివుడు వెలసిన ఈ ఆలయంలో ఆయనను నంజుండేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. మరి శివుడిని ఎందుకు అలా పిలుస్తున్నారు? ఈ ఆలయం ఏక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.