పరమశివుడు ఎక్కువగా కొండలు, అడవులు, గుహల్లో వెలిశాడని పురాణాలూ చెబుతున్నాయి. శివుడికి త్రినేత్రుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు, బోలా శంకరుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటాము. అయితే ఇక్కడ వెలసిన శివుడిని భక్తులు కొండదేవరగా కొలుస్తున్నారు. మరి ఆ ఆలయ రహస్యాలు ఏంటి? ఆలా ఎందుకు పిలుస్తున్నారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.