వీరభద్రుని అవతారంగా భక్తులు భద్రేశ్వరస్వామిని కొలుస్తారు. ఈ ఆలయం ఎంతో మహిమ కలదని చెబుతారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. ఇక్కడ వెలసిన ఈ స్వామి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ నిత్య పూజలందుకుంటున్నాడు. అయితే 200 వందల సంవత్సరాల క్రితం మహిమగల శరణు బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చి అదృశ్యమైన ప్రదేశంగా దీనిని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.