త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడు ఒక సందర్భంలో శివుడి కోపానికి కారకుడై శాపానికి గురవుతాడు. అయితే శాపానికి గురైన బ్రహ్మదేవుడు ఎన్నో ప్రదేశాలను సందర్శిస్తుండగా ఇక్కడ కొలువై ఉన్న ఈ అమ్మవారి ఆలయ ప్రదేశంలో తన శాపాన్ని పోగొట్టుకున్నాడని స్థల పురాణం చెబుతుంది. మరి బ్రహ్మ దేవుడు ఎందుకు శాపానికి గురయ్యాడు? ఆ అమ్మవారు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న గొప్పతనం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.