మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసేవరకు కూడా శ్రీకృష్ణుడు పాండవుల పక్షానే ఉంటాడు. అయితే కౌరవుల అహంకారానికి, అసూయ చేష్టల కారణంగా పాండవుల చేతిలో వధించబడుతారనేది దైవ నిర్ణయం. మరి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత గాంధారి ఎందుకు శ్రీ కృష్ణుడిని శాపం పెడుతుంది? దానికి అయన ఏమని సమాధానం చెప్పాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.