శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం దశావతారాలు ఎత్తాడు. అయితే పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక అందాల వేశ్యకి వరం కోరుకోమనగా ఆ స్త్రీ నా గర్భమము నందు నీవు జన్మించి నాకు మాతృత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుకుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఎందుకు శ్రీ మహావిష్ణువు ఆమెకు వరాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.