ఎవరైనా గుడికి ఎందుకు వెళతారు ప్రశాంతత కోసం. చాలా ఏవైనా కష్టాలు వచ్చినపుడు వాటి నుండి గట్టెక్కించమని దేవుణ్ణి వేడుకుంటారు. కోరుకున్న కోరికలు తీరడానికి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని వేడుకోవడానికి ఆలయాలకు వెళ్తుంటారు. కానీ ఓ దేవాలయంలోకి వెళ్తే మాత్రం ప్రాణాలు పోతాయట. అది కూడా కేవలం రాత్రిళ్లు మాత్రమే. మరీ ఆ గుడి రహస్యాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం…
అయితే దీనివెనుక ఒక కథ ఉంది. శారద దేవి భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగతాయట.