శివుడు త్రినేత్రుడు అని అందరికి తెలిసిన విషయమే అయితే ఈ ఆలయంలో వెలసిన అమ్మవారు మూడు కన్నులతో దర్శనం ఇస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కూడా ఒక విశేషం అనేది ఉంది. మరి ఆ అమ్మవారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.