పార్వతి అమ్మవారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయంలో నెమలి రూపంలో శివుడిని ప్రార్దించినట్లు స్థల పురాణం చెబుతుంది. అయితే ఆ అమ్మవారు అసలు నెమలి రూపం ధరించడం వెనుక కారణం ఏంటి? ఇక్కడికి వచ్చే అమ్మవారు ఎందుకు శివుడిని ప్రార్ధించింది? అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.