దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో రాధా కృష్ణులు కొలువై ఉన్న ఈ ప్రేమమందిరం ఒకటి. దీనినే బృందావనం అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటిలో కూడా కృష్ణ భక్తి వెల్లివిరుస్తుంది. మరి రాధాకృష్ణుల ప్రేమమందిరం అయినా ఈ బృందావనం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.