ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రత్యేకం. ఇక్కడ ఏడుకొండలలో వెలసిన ఆ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనుటకు భక్తులు ఎప్పుడు అధికసంఖ్యలో ఉంటారు. ఎందుకంటే ప్రస్తుత కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. ఇంకా కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని చెబుతారు. ఇంతటి విశేషం ఉన్న ఈ స్వామివారి ఆలయంలో ఒక పిల్లి అక్కడి పూజారుల దృష్టిని బాగా ఆకట్టుకుందంటా. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.