మనకి ఎన్నో ఆలయాలు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. అందరు వాటిని గౌరవిస్తూ వారి సంప్రదాయం ప్రకారం దేవుడిని పూజిస్తుంటారు. అయితే ఇక్కడ వెలసిన ఈ అమ్మవారికి పాద పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వెనుక ఒక పురాణ గాథ ఒకటి ఉంది. మరి ఆ పురాణం ఏంటి? ఇక్కడ వెలసిన ఆ అమ్మవారు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.