వీరభద్రుడు భద్రకాళితో సహా లింగ రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఈ ఆలయంలో వీరభద్రుడు వీరేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. దేశంలో గల ఐదు ప్రఖ్యాత వీరభద్ర ఆలయాల్లో ఇది ఒకటి అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.