వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడిఅర్చకులు రాగి పాత్రలోనే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం పెట్టడం చూస్తుంటాం. అంతెందుకు కొన్ని గుళ్ళలో తీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగితోనే తయారు చేయబడి ఉంటాయి. ఎందుకు అలా చేస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయి. శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాలు తెలుసుకుందాం.