ప్రతి దేవాలయంలోని గర్భగుడిలోని స్వామివారి లేదా అమ్మవారి విగ్రహాలు రాతితో చేయబడిన విగ్రహాలను మనం చూస్తాం. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి విగ్రహం ఇసుకతో చేయబడి ఇప్పటికి అదే విగ్రహం పూజలనందుకొనుచున్నది అని ప్రతీతి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయానికి సంబంచిన పురాణం ఏం చెబుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరదయ్య కొద్దీ కాలంలోనే గొప్ప వాగ్గేయకారుడయ్యాడు. మువ్వ గోపాలుని మీద అనేక శృంగార పదకవితలు వ్రాసి, స్వామికి అంకితం చేసాడు. అయన తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు. ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అలా ఆయనకు క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడిపోయింది.