మన తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద రామాలయం అంటే గుర్తొచ్చేది భద్రాద్రి. అయితే భద్రాచలంలో వెలసిన రాముడికి ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. అందుకే భద్రాచలం ఒక పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా భద్రాద్రి రాముడిని పోలి ఉండి ఈ ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి అని చెబుతున్నారు. అందుకే ఈ ఆలయాన్ని రెండో భద్రాద్రిగా పిలుస్తున్నారు. మరి ఈ రామాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.